ETV Bharat / state

పని దొరికితేనే పూటగడుస్తోంది.. లేకుంటే అధోగతే.!

author img

By

Published : Jun 24, 2020, 1:56 PM IST

Updated : Jun 24, 2020, 4:47 PM IST

లాక్​డౌన్ అడ్డాకూలీలపై మరింత ప్రభావం చూపిస్తోంది. రోజు ఏదొక పని చేసుకుని పొట్ట నింపుకునే కూలీలకు లాక్​డౌన్ అడ్డుకట్ట వేసింది. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 5 లక్షల మంది కూలీలు రోడ్డున పడ్డారు.

labour-problems-in-lock-down-at-ghmc-area
పని దొరికితేనే పూటగడుస్తోంది... లేకుంటే అథోగతే

కరోనా ప్రభావంతో అడ్డా కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏరోజుకారోజు పనిదొరకడం వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. పని దొరికితేనే.. పూట గడుస్తుంది. లేకుంటే పస్తులుండాల్సి వస్తుంది. జీహెచ్​ఎంసీలోనే సుమారు రెండొందల అడ్డాలు ఉన్నారు. వారిలో భవన నిర్మాణ రంగం మీద ఆధార పడిన సుమారు 5 లక్షల మంది కూలీలు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. అడ్డా కూలీల దయనీయ స్థితిపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

కరోనా ప్రభావంతో అడ్డా కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏరోజుకారోజు పనిదొరకడం వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. పని దొరికితేనే.. పూట గడుస్తుంది. లేకుంటే పస్తులుండాల్సి వస్తుంది. జీహెచ్​ఎంసీలోనే సుమారు రెండొందల అడ్డాలు ఉన్నారు. వారిలో భవన నిర్మాణ రంగం మీద ఆధార పడిన సుమారు 5 లక్షల మంది కూలీలు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. అడ్డా కూలీల దయనీయ స్థితిపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఇవీ చూడండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?

Last Updated : Jun 24, 2020, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.